Top News

పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని
ముంబై: జనవరి 19వ తేదీ ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. ట్రస్ట్ శుక్రవారం ఓ ప్రకటన
Political News
జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న…
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా కొత్తగా జన్మించిన శిశువులకు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ బంగారు ఉంగరాలు పంచిపెట్టారు. రోయపురం ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ
National News
సంపన్నులు, సంపాదన
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భారత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు.గత ఏడాది మన దేశంలో సగటున ప్రతి నెలలో ముగ్గురు డాలర్ బిలియనీర్లు
Sports News

మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు విజయం
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 114 పరుగుల విజయ లక్ష్యంతో
City News
‘చికెన్, ఎగ్ మేళా’ ఉచితంగా పంపిణీ
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘చికెన్, ఎగ్ మేళా’ నిర్వహిస్తున్నారు. 6 వేల కిలోల చికెన్తో పాటు కోడిగుడ్లతో చేసిన స్నాక్స్ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కోడి
Cinema News

రామరాజుగా సునీల్
నేడు సునీల్ పుట్టినరోజు సందర్భంగా ‘కలర్ ఫోటో’ సినిమాలో సునీల్ లుక్ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనిపై సునీల్ మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటోలో రామరాజుగా కనిపిస్తున్నాను. నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే నా
International News
అమెరికా కి భారత్ కంటే పాకిస్థాన్ చాలా మిత్ర దేశం
ఇండియా తో అనేక ద్వైపాక్షిక మరియు పెట్టుబడులు అగ్రిమెంట్లు చేసుకున్న డోనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా వెళ్లడం జరిగింది. కాగా అమెరికాలో విమానం దిగగానే మోడీ తన
Business News
గూగుల్ పే ద్వారా నగదు బదిలీకి లక్ష రూపాయల రివార్డు
పెనుకొండ: గూగుల్ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ శుక్రవారం
Health News
పశువులకు వింత వ్యాధి
ఎస్ఆర్పురం: చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలోని జంగాలపల్లి, మర్రిపల్లి, ఎల్లంపల్లి గ్రామాల్లో పశువులకు వింత వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో ఇప్పటికే 5 పశువులు మృతి